బక్రీద్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్
తొలివెలుగు, చౌటుప్పల్: బక్రీద్ పండుగ నేపథ్యంలో మేకలు, గొర్రెల దొంగతనాలు జరిగే అవకాశమున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పండుగ సమయాన్ని ఆసరాగా చేసుకుని…