మల్లన్న గుడిలో దొంగల బీభత్సం!
- హుండీ పగలగొట్టి రూ.50 వేల నగదు అపహరణ
- గతంలోనూ దొంగతనానికి యత్నం..
- నిఘా కరవైందంటున్న భక్తులు.. రంగంలోకి దిగిన పోలీసులు
తొలివెలుగు, ఇబ్రహీంపట్నం :
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న)…