Telugu Updates

మల్లన్న గుడిలో దొంగల బీభత్సం!

- హుండీ పగలగొట్టి రూ.50 వేల నగదు అపహరణ - గతంలోనూ దొంగతనానికి యత్నం..  - నిఘా కరవైందంటున్న భక్తులు.. రంగంలోకి దిగిన పోలీసులు తొలివెలుగు,  ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న)…

మంగోరిగూడెంలో పోలీసుల భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

• 250 ఇళ్లలో తనిఖీలు.. గుడుంబా తయారీ సామగ్రి ధ్వంసం • ప్రజలకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన తొలివెలుగు, చిన్నగూడూరు: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, తొర్రూర్ డీఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున మరిపెడ సర్కిల్ పోలీసులు,…

వియాస్ ఫార్మాలో కెమికల్ లీక్ కలకలం

• విద్యార్థులు, రైతులు అస్వస్థత.. పెరపల్లిలో భయాందోళనలు • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఆసుపత్రులకు తరలింపు • కాలుష్యంపై మళ్లీ తెరపైకి వచ్చిన ఫార్మా కంపెనీల నిర్లక్ష్యం • ఫార్మా కంపెనీల భద్రతా ప్రమాణాలపై స్థానికుల ఆగ్రహం…

సాగర్ రహదారిపై ఘోర ప్రమాదం: ఎదురెదురుగా ఢీకొన్న కార్లు

• అతివేగమే ప్రమాదానికి కారణం.. ఒకరి పరిస్థితి విషమం • మంచాల మండలం ఆగపల్లి శివారులో దుర్ఘటన • క్షతగాత్రులు ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలింపు తొలివెలుగు, మంచాల : రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున…

దళారుల దగా.. భగ్గుమన్న రైతన్న!

దళారుల దగా.. భగ్గుమన్న రైతన్న! • గొట్టిపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాల పర్వం • క్వింటాకు 5 కిలోల కోత.. కన్నీరు పెడుతున్న రైతాంగం • ఆగ్రహంతో ధాన్యం బస్తాలకు నిప్పంటించిన అన్నదాతలు • పారదర్శకత ఏదీ? విచారణకు రైతుల డిమాండ్…

ప్రాణాంతక గర్భాశయ చీలిక కేసులో మహిళకు పునర్జన్మ

- సకాలంలో చికిత్సతో ప్రాణాలు కాపాడిన వైద్య బృందం తొలివెలుగు, చౌటుప్పల్ : అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన “ప్లాసెంటా పర్‌క్రెటా” (Placenta Percreta) వ్యాధితో గర్భాశయం చీలిపోయి తీవ్ర ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 27 ఏళ్ల గర్భిణికి వైద్యులు…

వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలి

> తరచూ ద్రవపదార్థాలు తీసుకోవాలి.. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లొద్దు > చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి > తంగడపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ చింతకింది కాటం రాజు సూచన తొలివెలుగు,…

వారసంతలో దాహార్తి తీర్చుతున్న పీసీఆర్ ఫౌండేషన్

• ఏడో వారానికి చేరిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం తొలివెలుగు, జన్నారం: మండుతున్న ఎండల్లో వారసంతకు వచ్చే ప్రజలకు చల్లని ఉపశమనం కలిగించేందుకు జన్నారం మండల కేంద్రంలో పీసీఆర్ (పూర్ణచంద్రరావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత మజ్జిగ…

బక్రీద్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్

తొలివెలుగు, చౌటుప్పల్: బక్రీద్ పండుగ నేపథ్యంలో మేకలు, గొర్రెల దొంగతనాలు జరిగే అవకాశమున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండుగ సమయాన్ని ఆసరాగా చేసుకుని…

మూడో అంతస్తు నుంచి పడి వలస కార్మికుడు మృతి

తొలివెలుగు, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నిద్రిస్తున్న ఓ వలస కార్మికుడు ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి లిఫ్ట్ గుంతలో పడిపోవడంతో మృతి చెందాడు. మృతుడు ఛత్తీస్‌గఢ్…