Telugu Updates
Browsing Tag

Breaking news

సాగర్ రహదారిపై ఘోర ప్రమాదం: ఎదురెదురుగా ఢీకొన్న కార్లు

• అతివేగమే ప్రమాదానికి కారణం.. ఒకరి పరిస్థితి విషమం • మంచాల మండలం ఆగపల్లి శివారులో దుర్ఘటన • క్షతగాత్రులు ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలింపు తొలివెలుగు, మంచాల : రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున…

దళారుల దగా.. భగ్గుమన్న రైతన్న!

దళారుల దగా.. భగ్గుమన్న రైతన్న! • గొట్టిపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాల పర్వం • క్వింటాకు 5 కిలోల కోత.. కన్నీరు పెడుతున్న రైతాంగం • ఆగ్రహంతో ధాన్యం బస్తాలకు నిప్పంటించిన అన్నదాతలు • పారదర్శకత ఏదీ? విచారణకు రైతుల డిమాండ్…

మనవడా.. నీకోసం నా ప్రాణమిస్తా!

• బోరుబావిలో చిన్నారి.. కాపాడేందుకు దూకిన తాత ​• ఊట్లపల్లిలో కంటతడి పెట్టిస్తున్న వెంకన్న త్యాగం • ​క్షేమంగా బాలుడు.. విగతజీవిగా తాతయ్య తొలివెలుగు, మిర్యాలగూడ రూరల్: ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన తన నాలుగేళ్ల మనవడిని ప్రాణాలకు…

గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

• ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ • ప్రమాద తీవ్రతకు రోడ్డు పక్కకు దూసుకెళ్లిన వాహనం • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలివెలుగు, చిట్యాల : నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ…

అదంతా అబద్ధం.. గోలీల ఫ్యాక్టరీ పై తొలిసారి స్పందించిన హీరో

తొలివెలుగు,సినిమా:- ​సోషల్ మీడియాలో ఇటీవల ఒక వింత వార్త తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ హీరో రాజశేఖర్‌కు ఒక 'గోళీల (మార్బుల్స్) ఫ్యాక్టరీ' ఉందని, అక్కడ పనిచేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారని ఆ వీడియోల సారాంశం. అయితే, ఈ ప్రచారంలో…

యుద్ధ ప్రభావం.. ఏయే ధరలు పెరిగాయో మీకు తెలుసా?

తొలివెలుగు,జాతీయ న్యూస్ :-  పశ్చిమాసియాలో యుద్ధం యావత్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మిగతా దేశాలు ఎందులో నష్టపోతున్నాయో తెలియదు కానీ భారతదేశంలోని కొన్ని వస్తువులకు మాత్రం డిమాండ్ పెరుగుతుంది. ఈ…

ఆ యుద్ధాన్ని నేను ఆపకుంటే ఈపాటికి పాక్ ప్రధాని చనిపోయేవారు : ట్రంప్  

తొలివెలుగు, అంతర్జాతీయం :-  ప్రతిరోజు ఏదో ఒక వార్తతో ప్రపంచవ్యాప్తంగా వార్తలలో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశి మరో మారు వార్తల్లో నిలిచారు. ఈరోజు  నావల్ల పాకిస్తాన్ ప్రధానమంత్రి బతికి ఉన్నాడు…

ఫ్యాన్స్ నిరాశలో ఉంటే నీ జల్సాలేంటి హార్దిక్ భయ్యా?

తొలివెలుగు,స్పోర్ట్స్ న్యూస్ :-   భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య సూపర్ -8 లో భాగంగా జరిగినటువంటి మొదటి మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పొందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.  ఆ తరువాత ప్రతి ఒక్క అభిమాని కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ…