Telugu Updates
Browsing Category

Telangana

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

• 431 కిలోల గంజాయి స్వాధీనం • రూ.2.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు సీజ్ • ఇద్దరు నిందితుల అరెస్ట్.. మరో ఇద్దరు పరారీ • నకిలీ నంబర్ ప్లేట్‌తో మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనం స్వాధీనం తొలివెలుగు, చౌటుప్పల్: తెలంగాణ యాంటీ…

మనవడా.. నీకోసం నా ప్రాణమిస్తా!

• బోరుబావిలో చిన్నారి.. కాపాడేందుకు దూకిన తాత ​• ఊట్లపల్లిలో కంటతడి పెట్టిస్తున్న వెంకన్న త్యాగం • ​క్షేమంగా బాలుడు.. విగతజీవిగా తాతయ్య తొలివెలుగు, మిర్యాలగూడ రూరల్: ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన తన నాలుగేళ్ల మనవడిని ప్రాణాలకు…

గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

• ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ • ప్రమాద తీవ్రతకు రోడ్డు పక్కకు దూసుకెళ్లిన వాహనం • ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలివెలుగు, చిట్యాల : నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ…

మరోసారి పేలుళ్లతో దద్దరిల్లిన నోష్ ఫార్మా కంపెనీ

– మే డే రోజున కార్మికుల రక్తతర్పణం – 9మంది కార్మికులకు తీవ్ర గాయాలు – ఒకరి పరిస్థితి విషమం – చికిత్స పొందుతూ టెక్నీషియన్ బొడ్డు బాలకృష్ణ మృతి – ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ మృతుని ఫైల్ ఫోటో బొడ్డు బాలకృష్ణ…

కిడ్నీ వైఫల్యానికి అధునాతన వైద్యంతో చెక్

- సకాలంలో 'రీనల్ బయాప్సీ'తో మెరుగైన ఫలితాలు - వివరాలు వెల్లడించిన మలక్‌పేట యశోద ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ చేతన్ తొలివెలుగు, చౌటుప్పల్: మారుతున్న జీవనశైలి కారణంగా వేగంగా పెరుగుతున్న కిడ్నీ వైఫల్య సమస్యలకు ఆధునిక వైద్య…

ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న చలివేంద్రం

• టేక్మాల్ బస్టాండ్‌లో సర్పంచ్ సుధాకర్ చొరవ • 45 డిగ్రీల ఎండలోనూ బాటసారులకు ఊరట తొలివెలుగు, టేక్మాల్ : మండలంలో తీవ్ర ఎండలు మండుతున్న నేపథ్యంలో టేక్మాల్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రయాణికులకు ఊరట కలిగిస్తోంది. మేజర్…

‘బార్’ ఎన్నికల్లో మజీద్ హాట్రిక్!

- రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మజీద్ - ప్రధాన కార్యదర్శిగా యాదాసు యాదయ్య ఎన్నిక - ఉత్కంఠగా సాగిన న్యాయవాదుల సంఘం ఎన్నికలు తొలివెలుగు, రామన్నపేట : రామన్నపేట బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు…

భువనగిరిలో వీధి కుక్కల భీభత్సం.. నాలుగేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

> మున్సిపాలిటీ నిద్ర వీడేదెప్పుడు? బాధితుల ఆగ్రహం > భువనగిరిలో ఘోరం.. కనుగుడ్డు బయటకు వచ్చేలా కరిచిన శ్వానాలు > మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై బాధితుల ఆందోళన.. జాతీయ రహదారిపై ధర్నా తొలివెలుగు,  భువనగిరి :  భువనగిరి జిల్లా…

అదంతా అబద్ధం.. గోలీల ఫ్యాక్టరీ పై తొలిసారి స్పందించిన హీరో

తొలివెలుగు,సినిమా:- ​సోషల్ మీడియాలో ఇటీవల ఒక వింత వార్త తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ హీరో రాజశేఖర్‌కు ఒక 'గోళీల (మార్బుల్స్) ఫ్యాక్టరీ' ఉందని, అక్కడ పనిచేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారని ఆ వీడియోల సారాంశం. అయితే, ఈ ప్రచారంలో…

యుద్ధ ప్రభావం.. ఏయే ధరలు పెరిగాయో మీకు తెలుసా?

తొలివెలుగు,జాతీయ న్యూస్ :-  పశ్చిమాసియాలో యుద్ధం యావత్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మిగతా దేశాలు ఎందులో నష్టపోతున్నాయో తెలియదు కానీ భారతదేశంలోని కొన్ని వస్తువులకు మాత్రం డిమాండ్ పెరుగుతుంది. ఈ…